ఎంపీపీ శ్రీ పి గోవిందస్వామి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి EVM మెషిన్ No:1 సైకిల్ గుర్తు శ్రీ కోనేటి…

భారత్ న్యూస్ గుడివాడ……

అందరికీ నమస్కారం సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం కసిమిట్ట పంచాయతీ ఇప్పతంగాల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కోనేటి ఆదిమూలం గారి కి మద్దతుగా మాజీ ఎంపీపీ శ్రీ పి గోవిందస్వామి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి EVM మెషిన్ No:1 సైకిల్ గుర్తు శ్రీ కోనేటి ఆదిమూలం గారికి EVM మెషిన్ No:4 తామర పువ్వు గుర్తు శ్రీ వరప్రసాద్ గారికి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేసాము.ఈ కార్యక్రమం లో రాములు,మురగైః,దేవరజులు, అయ్యప్ప,సురేష్,v సుబ్రమణ్యం,ముతు మనల్, లోకేష్ , చరణ్ ,మునిరములు,రఘు,ప్రమోద్,బాధ్రి, బాబీ,సింహాద్రి,ఎలుమలై,సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

పి.జీ.ముకేష్
యువ నాయకుడు
నారాయణవనం