ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం సంక్షేమ రథసారధికి పట్టం కడదాం…

భారత్ న్యూస్ కోడూరు

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం సంక్షేమ రథసారధికి పట్టం కడదాం…

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సంక్షేమ రథసారధికి పట్టం కట్టాలని ఉల్లిపాలెం పిఏసిఎస్ అధ్యక్షులు కటకం కుటుంబరావు అన్నారు.

శుక్రవారం ఉల్లిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడపకు తిరిగి మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ బాబును, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ ప్రచారంలో కోడూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.