జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు,,

భారత్ న్యూస్ విజయవాడ…

వైసీపీ అభ్యర్థిపై హత్యాయత్నం కేసు.

మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏ1గా పేర్ని కిట్టు పేరును నిర్ధారించారు…