భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం
ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్ లో ప్రమాదం
బొగ్గు వ్యాగన్లు ఢీకొని జూపూడికి చెందిన కాంట్రాక్టు కార్మికురాలి కాళ్లు, చేతులు కట్.. ఆసుపత్రికి తరలింపు
గోప్యంగా ఉంచిన ఎన్టీటీపీఎస్ అధికారులు
అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే ప్రమాదాలు
కొద్దికాలం క్రితం ఇదేవిధంగా ప్రమాదం జరిగి ఇబ్రహీంపట్నానికి చెందిన కాంట్రాక్టు కార్మికుడి బలి
గుణపాఠం నేర్వని ఎన్టీటీపీఎస్ అధికారులు… ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు
ఎన్టీటీపీఎస్ లో ప్రమాదాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి.. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్