బి.జె.పి. ఏలురు జిల్లా ప్రధానకార్యదర్సి కోటప్రొలు కృష్ణ అదేశానుసారము ఎన్డీఏ కూటమి అభ్యర్ధి కామినేని,పార్లమెంట్,

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::: (భారత్ న్యూస్)29\04\2024\::: బి.జె.పి. ఏలురు జిల్లా ప్రధానకార్యదర్సి కోటప్రొలు కృష్ణ అదేశానుసారము ఎన్డీఏ కూటమి అభ్యర్ధి కామినేని,పార్లమెంట్ అభ్యర్థి ల గెలుపే లక్ష్యంగా డోర్ టూ డోర్ ప్రోగ్రాంలో కామినేని బంధువులతో బి.జే. పీ.నాయకులు ముదినేపల్లి లో కామినేని బంధువులతో,కలసి బి.జే.పి. మండల అధ్యక్షురాలు సత్య వోలు నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఓ.బీ.సి. మోర్చా నాయకుడు జొన్నలగడ్డ రవి, కొల్లిపర నాగరాజు, కైకలూరు నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ బి.బి.వి. నరసింహారావు, అడుసుమిల్లి సాయి కృష్ణ, లతో కలిసి తెలుగుదేశం,జనసేన,బిజెపి పార్టీ లనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు