మార్కాపురం నియోజకవర్గ ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి పార్టీల,

భారత్ న్యూస్ గుడివాడ……ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం సౌజన్య ఫంక్షన్ హాల్ నందు మార్కాపురం నియోజకవర్గ ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి పార్టీల మార్కాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మరియు ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని గెలిపించుకోవాలని ముస్లిం మైనారిటీ సోదరులను కోరిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాధ్ గారు.