చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలని నాయకులు ప్రచారం నిర్వహించారు,,

భారత్ న్యూస్ గుడివాడ…

పుత్తూరు మున్సిపాలిటీ 6వ మరియు 7వ వార్డులో ఇంటింటికి వెళ్లి నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గాలి భాను ప్రకాష్ గారికి, చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలని నాయకులు ప్రచారం నిర్వహించారు

తెలుగుదేశం పార్టీ అమలు పరిచనున్న సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలోయూనిట్ ఇంచార్జి ఎన్ ఎం, ఆర్ముగం, పుత్తూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, సీనియర్ నాయకులు డి ఎస్ గణేష్,పుత్తూరు పార్టీ అధ్యక్షులు గాలి జీవరత్నం నాయుడు, ప్రధాన కార్యదర్శి ఎన్ ఎన్ ధనపాల్, డి కృష్ణన్,అన్బలగన్,డి జి ధనపాల్,బాబు నాయుడు, కరీం,ఎం పి సోము,హామీద్ బాషా,రాజేంద్ర,గాలి గోపి,ఈశ్వర్ యాదవ్,తెలుగు మహిళలు,నాగారత్న, రజిని,మోహన,వార్డ్ మహిళలు, వార్డ్ తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.