భారత్ న్యూస్ రాజమండ్రి…యోగా గురువు రాందేవ్ బాబాకు ఏపీలో 70 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు
విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం చిన్నరాపల్లి గ్రామంలో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ ఫుడ్ & హెర్బల్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం 70 ఎకరాల భూమిని కేటాయించిన ఏపీ ప్రభుత్వం…
