శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం,

భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor..శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం

బెంగుళూరుకు చెందిన శ్రీ కె.యం.శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు రూ.25 లక్షలు విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందించారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు…