ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబాని జీ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

భారత్ న్యూస్ విజయవాడ…ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబాని జీ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

*తిరుమల: శ్రీవారికి అనంత్‌ అంబానీ విరాళం.

టీటీడీకి రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్‌ బస్సులు ఇచ్చేందుకు అంగీకారం.

ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు.

*బస్సు డ్రైవర్లకు జీతభత్యాలు రిలయన్స్ సంస్థ నుంచే ఇస్తామని తెలిపిన అనంత్‌ అంబానీ .
ఐ-హబ్