టీటీడీకి కేజీ బంగారం విరాళం..!

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల:

టీటీడీకి కేజీ బంగారం విరాళం..!

➤ విరాళం అందించిన టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శశిధర్ సతీమణి మహాదేవమ్మ.

➤ టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం అందజేసిన దాత.