భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా నిలుస్తోందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా నిలుస్తోందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…Visakhapatnam లో సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..అత్యంత సురక్షిత నగరంగా ఇటీవలే విశాఖకు రేటింగ్ వచ్చిందన్నారు.

రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.

అమరావతిలో త్వరలోనే క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

త్వరలోనే ఆంధ్రప్రేదశ్ నుంచి డ్రోన్ టాక్సీలను ప్రారంభిస్తామన్నారు.