భారత్ న్యూస్ హైదరాబాద్….
రాహుల్ గాంధీ మత్తాత మోతిలాల్ నెహ్రు తరం నుండే దేశభక్తుల కుటుంబం
డూబ్లికేట్ దేశ భక్తులు బీజేపీ నేతలు
గ్రాఫిక్స్ లీడర్స్ బీజేపీ వాళ్ళు
దేశంలోNda తగ్గుతుంది.. ఇండియా కూటమి పెరుగుతుంది
.కాంగ్రెస్ లోకి ఎంత మంది mla లు వస్తారు అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది
అధికారంలో లేని కేసీఆర్ గేమ ఆడితే.. సీఎం రేవంత్ గేమ్ అడకుండా ఉంటాడా..?
మీడియా సమావేశం లో జగ్గారెడ్డి
. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు
. 76 ఏండ్ల క్రితం.. ఉన్న పార్టీలు కాంగ్రెస్..కమ్యూనిస్టులు
. బీజేపీ చరిత్ర 40 ఏండ్ల చరిత్ర నే
. ప్రజలు ఆలోచించాల్సిన విషయం
. బీజేపీ మేమే దేశ భక్తులం అని డబ్బా కొట్టుకుంటున్నారు
. లేనిది ఉన్నట్టు చెప్పుకుని లబ్ది పొందే పనిలో బీజేపీ ఉంది
. అసలైన దేశ భక్తుల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం
. వాళ్ళు ఒరిజినల్ దేశ భక్తులు కాబట్టి.. మేమే దేశ భక్తులం అని చెప్పటం లేదు వాళ్ళు
. డూబ్లికేట్ దేశ భక్తులు బీజేపీ వాళ్ళు.. అందుకే డబ్బాలు కొట్టుకుంటున్నారు
. గ్రాఫిక్స్ లీడర్స్ బీజేపీ వాళ్ళు
. రాహుల్ గాంధీ ముత్తతా మోతిలాల్ నెహ్రు .. కాంగ్రెస్ అద్యక్షుడు
.1919, 1928 లో కాంగ్రెస్ అద్యక్షుడు అయ్యారు
. ధనిక కుటుంబం ఆయనది
. మోతిలాల్ నెహ్రు సంపద అంతా.. స్వతంత్ర ఉద్యమం కోసం పెట్టారు.. ఇది చరిత్ర
. బీజేపీ వాళ్ళు మేమే దేశభక్తులం అని చెప్పుకుంటున్నారు
. అసలైన దేశ భక్తులు క్లెయిమ్ చేసుకోవడం లేదు
. డూప్లికేట్ దేశ భక్తులు బీజేపీ నేతలు
.కాంగ్రెస్ లోకి ఎంత మంది mla లు వస్తారు అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది
. MLa చేరిక అంశం నా పరిధి కాదు
. కేసీఆర్ ఏ ఆలోచనతో ప్రభుత్వం కూలిపోతుంది అనేది తెలియదు కాని ఆయన వ్యూహాన్ని తిప్పి కొట్టే ఆలోచన మా దగ్గర ఉంది
. ఐదేళ్లు ప్రజలను ఎలా మెప్పించాలనే ఆలోచనలో ఉన్నాం
అధికారంలో లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. సీఎం రేవంత్ గేమ్ అడకుండా ఉంటాడా..?
. వంద మంది ఉన్న కౌరవులను ఐదుగురు పాండవులు కూల్చేశారు
. మేము ఇక్కడ పాండవులం
నార్త్ లో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది
తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి.. మూడో ప్లేస్ లో ఉన్న బీజేపీ సోషల్ మీడియా లో మాత్రం బీజేపీ ముందు ఉంది అని ప్రచారం
Nda తగ్గుతుంది.. ఇండియా పెరుగుతుంది
రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్లనే ఇండియా గ్రాఫ్ పెరిగింది