భారత్ న్యూస్ హైదరాబాద్,
నిరంజన్..
నరేంద్ర మోడీ పాలనలో దేశంలో అభద్రత ఉంది.
పార్లమెంట్ లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి దాడులు చేసి ప్రయత్నం చేశారంటే భద్రత వైఫల్యం ఎంత ఘోరంగా ఉందొ అర్ధం అవుతుంది.
దేశంలో మోడీ పాలన డొల్లతనం బయటపడింది.
ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న పార్లమెంట్ లొనే ఇలా ఉంటే దేశంలో పరిస్థితి ఎలా ఉంది.
ఈ విషయంలో హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలి.. రాజీనామా చేయాలి..