….Bharathnews.hyd,,,,,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి NTR గారి 28వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత NTR అభిమాన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ BC విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్ గారు నిర్వహించిన NTR అమరజ్యోతి ర్యాలీని సనత్ నగర్ నియోజకవర్గం, బేగంపేట NTR విగ్రహం వద్ద శ్రీ నందమూరి రామకృష్ణ గారు, శ్రీ నందమూరి సుహాసిని గారు ప్రారంభించారు. అక్కడ నుండి NTR ఘాట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన గారు, కానూరి జయశ్రీ, ఎమ్ రాజు, బోనాల శ్రీనివాస్ గౌడ్, బొప్పన ప్రవీణ్, సోమలింగం, మురహరి గౌడ్, మల్లేష్, యాదగిరి తో పాటు ఇతర నందమూరి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.