CPI Rashtra Rajasekhar Reddy on the death anniversary of Comrade Neelam Rajasekhar Reddy

భారత్ న్యూస్ హైదరాబాద్,కామ్రేడ్ నీలం రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో నీలం రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సదానంద గౌడ్, పర్వత రెడ్డి, ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు సబ్బు రాజమౌళి, బోయ శ్రీరాములు,అశోక్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.