….Bharathnews.hyd,,,
నెక్లెస్ రోడ్డులో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ క్రికెట్ లీగ్ (spcl) ప్రారంభోత్సవ కార్యక్రమం..
ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ,మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ గారు..
అనంతరం ట్రోపి లని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు..
మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
క్రికెట్ పోటీల ద్వారా తమ యొక్క టాలెంట్ ని నిరుపించుకునెందుకు మంచి అవకాశం..
యువత సన్మర్గమ్ లో నడవాలి సమాజం పట్ల అవగాహన ఉండాలి..
పెరుగుతున్న పెరుగుతున్న మత్తు చెడు నుండి బయటకు రావాలి..
క్రీడలు శరీరానికి మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ..
క్రికెట్ పోటీలని సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి అభినందనలు..
ప్రతి నియోజకవర్గం నుండి 40-50 జట్టులు పాల్గొంటున్నాయి ..
మొదటి ప్రైజ్ మని 2 లక్షలు రన్నరఫ్ కి లక్ష రూపాయలు
సమాజం లో నలుగురు స్నేహితులుగా ఉండి జట్టుగా పోరాడాలి..
పోటీ ల్లో పాల్గొంటున్న వారికి అభినందనలు..