సీఎం రేవంత్ రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వక భేటీ

.భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం రేవంత్ రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వక భేటీ

ప్రజా ప్రభుత్వం చేపట్టిన పథకాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చర్చ

త్వరలో తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేసిన సీఎం రేవంత్

ఈ బోర్డులో భాగస్వామ్యం కావాలని కోరగా.. అందుకు అంగీకరించిన అభిజిత్ బెనర్జీ

ఫ్యూచర్ సిటీలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సృజనాత్మకతను భాగం చేయాలని అభిజిత్ బెనర్జీ సూచనలు

సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని సలహా