భారత్ న్యూస్ ఢిల్లీ….చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన మోదీ
ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.
359 మీటర్ల ఎత్తులో 1,315 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మితమైంది.
ఇది జమ్మూ, శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని పెంచనుంది..
