mahesh. foreign tour with babu family announced

భారత్ న్యూస్ విజయవాడ,మ‌హేష్‌. బాబు ఫ్యామిలీతో ఫారన్ టూర్ తన అధికారిక తన అధికార సైట్లో తెలిపాడు లో శిల్పా ఈ ఫోటోని షేర్ చేస్తూ..”ఫ్యామిలీ తో. కనిపించారు.సూప‌ర్ స్టార్ మ‌హేష్ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని స‌మ‌తూకం వేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. బిజీ లైఫ్ ఉన్నా తన ఫ్యామిలీతో ఎక్కువ‌ సమయాన్ని గడపడానికి ఇష్టపడతాడు. సంవత్సరంలో రెండు సార్లు మినిమం ఫారం టూర్ వెళ్లే అవకాశం ఉంటుంది మహేష్ బాబు కి. త‌న కుటుంబంతో క‌లిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తుంటారు. ఇప్పుడు అతడు ఫారెన్ కంట్రీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటో వైరల్‌గా మారింది. నమ్ర‌త‌ శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ ఈ ఫోటోను షేర్ చేసారు.తన అధికారిక సైట్ లో శిల్పా ఈ ఫోటోని షేర్ చేస్తూ..”ఫ్యామిలీ #మెమోరీస్ ఫారిన్ కంట్రీ అని రాశారు. ఫోటోలో శిల్పా, మహేష్ బాబు, నమ్ర‌త, సితార, గౌత‌మ్ కనిపించారు. కొద్దిసేపటికే అభిమానుల్లో ఇది వైర‌ల్ గా మారింది. మ‌హేష్ కుటుంబ జీవితంపై ప్రశంస‌లు కురుస్తున్నాయి. ఒక అభిమాని ‘సితార చాలా అందంగా ఉంది’ అని రాశాడు. మరొకరు ”అందమైన కుటుంబం” అని రాశారు.