భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతి.
పల్లె వీధిలో పట్టపగలే చోరీ.
67 వేల నగదు,350 గ్రాముల వెండి అపహరణ.
తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె వీధిలో పట్టపగలే జరిగిన చోరీ.
పూల వ్యాపారం చేస్తున్న లీలమ్మ ఉదయం 9 గంటల ప్రాంతంలో వెళ్లి మధ్యాహ్నం 2గంటల ప్రాంతం కు వచ్చేసరికి తలుపు బద్దలు.

లీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్న తిరుపతి వెస్ట్ పోలీసులు.