1.భారత్ న్యూస్ హైదరాబాద్….Breaking News….!మంచిర్యాల జిల్లా
కోటపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.
10,000/- రూ లంచం తీసుకుంటూ దొరికిపోయిన కోటపల్లి డిప్యూటీ తహసీల్దార్ నవీన్.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు.
WhatsApp us