వృద్ధుల మరణాలకు కారణమైన ప్రతి ఒక్కరిపై హత్య కేసులు నమోదు చేయాలి – ఎన్డీఏ కూటమి రాష్ట్ర నాయకుల,,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,విజయవాడ:- వృద్ధుల మరణాలకు కారణమైన ప్రతి ఒక్కరిపై హత్య కేసులు నమోదు చేయాలి – ఎన్డీఏ కూటమి రాష్ట్ర నాయకుల డిమాండ్ – ఏప్రిల్ 1 నుండి 3 తేదీల మధ్య వృద్ధాప్య పెన్షన్ కోసం మండుటెండలో మరణించిన వృద్ధుల మరణాలకు కారణమైన వారందరిపై హత్య కేసులో నమోదు చేయాలని ఎన్డీఏ కూటమి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు జగన్ కుట్ర ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సొంత పేపరు టీవీ లేదంటూ అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియాగాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి బిక్షం ఎత్తుకొని తెచ్చుకొని తదనంతరం తన కుటుంబ స్కాముల సొమ్ము మొత్తాన్ని దాచుకొన్న షర్మిల వాటాకు పంగనామాలు పెట్టి మరి హైకోర్టు మూసేమని ఆర్డర్ ఇచ్చిన విరుద్ధంగా వైఎస్ఆర్సిపి పార్టీ కోసం నడుపుతున్న సాక్షి పేపర్ టీవీలలో ఏప్రిల్ 3 వ తేదీన వృద్ధులకు పెన్షన్లు ఇస్తామని ముందు ప్రకటించి తర్వాత సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో చంద్రబాబు పెన్షన్ రానీయటం లేదని దొంగ మాటలు చెప్పించి పార్టీ వద్ద లక్షల రూపాయలు కిరాయి తీసుకుని రోగులు వ్యాధిగ్రస్తులైన వృద్ధులను మండుటెండలో పెట్టి మరణానికి కారణమైన రెవెన్యూ సచివాలయం వాలంటీర్లు ప్రతి ఒక్కరిపై హత్య కేసులు నమోదు చేయాలని వీరి తప్పుడు కథనాల వల్లే వృద్ధులు బలి పశువులయ్యారని జగన్ వారి మరణాలను శవ రాజకీయం చేసుకొని మళ్లీ గెలవాలని విఫలతనం చేశాడని ఇది క్షమించరాని నేరమని కొత్త ప్రభుత్వం రావటానికి 2 నెలల కాల పరిమితి ఉన్నందున మే జూన్ నెలల్లో వృద్ధుల పెన్షన్ల విషయంలో మరిన్ని కుట్రలు కుతంత్రాలు చేసి వృద్ధుల శవాలపై ఓట్లు ఓట్లు ఏరుకోవడానికి జగన్ ముఠా ఎంతకైనా తెగించే పరిస్థితులు ఉన్నందున ఇటువంటి దుర్మార్గ పరిణామాలు ఎదురుకాకుండా జగన్ ముఠాకు భయం కలిగే విధంగా మరణించిన వృద్ధాప్య పెన్షన్ దారుల మరణాలకు కారణమైన ప్రతి ఒ�