గోగినేనిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ,,

భారత్ న్యూస్ ఘంటసాల

గోగినేనిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, కుమార్తె సింహాద్రి నిశ్చల గారు..

ఈరోజు ఘంటసాల మండలం, గోగినేనిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న:-అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, కుమార్తె సింహాద్రి నిశ్చల గారు, ప్రతి ఇంటికి వెళ్లి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, ఓటును అభ్యర్థించారు మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే గతంలో కంటే ఎక్కువగా ప్రజలకు మేలు జరుగుతుందని, మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాన్ గుర్తు పై తమ అమూల్యమైన రెండు ఓట్లను వేసి, మచిలీపట్నం పార్లమెంట్ వైసిపి అభ్యర్థి డాక్టర్ శ్రీ సింహాద్రి చంద్రశేఖర రావు గారిని, అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారిని, అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు…