సోషల్ మీడియా కన్వీనర్ పృథ్వి కి ఘనంగా పుట్టినరోజు వేడుకలు ముదినేపల్లి, ,,

ఏలూరు జిల్లా ముదినేపల్లి::: (భారత్ న్యూస్):::::28\04\2024::: సోషల్ మీడియా కన్వీనర్ పృథ్వి కి ఘనంగా పుట్టినరోజు వేడుకలు ముదినేపల్లి మండల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వినర్ పేర్ని పృథ్వి పుట్టినరోజు సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు చిన్న కోడలు దూలం స్వాతి ముదినేపల్లి మండలంలోని పర్యటనలో భాగంగా వచ్చి ముదినేపల్లి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఎం.పీ.పీ. రామిశెట్టి సత్యనారాయణ కార్యాలయం లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు మండలంలోని పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, మండల వై.ఎస్సార్సీ.పీ. సోషల్ మీడియా కన్వీనర్ పృథ్వికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు