భారత్ న్యూస్ అనంతపురం..కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
దేవపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన కారు
ప్రమాదం జరిగిన వెంటనే కారుకు మంటలు అంటుకుని రెండు వాహనాలు పూర్తిగా దగ్ధం
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి.. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది..
