భారత్ న్యూస్ రాజమండ్రి…బంగాళాఖాతంలో చేపల వేట నిషేధం అమలు
జూన్ 14 వరకు కొనసాగనున్న వేట నిషేధం
కాకినాడ తీరానికి చేరుకున్న 392 మెకనైడ్జ్ , 3,993 మోటరైజ్డ్ బోటు.
ఏప్రిల్ 17 నుండి వేట మత్స్యకార భరోసా కోసం ఎన్యూమరేషన్ మొదలు పెట్టనున్న మత్స్యకార అధికారులు
WhatsApp us