భారత్ న్యూస్ విజయవాడ…YCP నేత సజ్జలకు బిగ్ షాక్
AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిన 55 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగా సర్కార్ ఈ చర్యలు తీసుకుంది. రేపు ఈ భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటారని సమాచారం. కాగా ఈ ప్రాంతంలో సజ్జల కుటుంబసభ్యులకు దాదాపు 146 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది.
