మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం..

భారత్ న్యూస్ గుంటూరు …Ammiraju Udaya Shankar.sharma News Editor….మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం..

📍‘స్త్రీశక్తి’ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.