ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా తుహిన్ కుమార్ గేదెల ప్రమాణస్వీకారం..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా తుహిన్ కుమార్ గేదెల ప్రమాణస్వీకారం..

జస్టిస్ తుహిన్ కుమార్ చేత ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సంగ్ ఠాకుర్

తుహిన్ నియామకంతో 30కి చేరిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య.