ఏపీకి రానున్న మరో దిగ్గజ సంస్థ.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీకి రానున్న మరో దిగ్గజ సంస్థ.

విశాఖపట్నంలో 6 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్న ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అంటూ Reuters కథనం.