ఈనెల 31లోగా ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనున్న కాళేశ్వరం కమిషన్

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఈనెల 31లోగా ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనున్న కాళేశ్వరం కమిషన్

ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే ముందు లీగల్ అంశాలపై పరిశీలన

ఫైనల్ రిపోర్ట్ పై పరిశీలిస్తున్న జస్టిస్ చంద్రఘోష్ కమిషన్