భారత్ న్యూస్ గుంటూరు…..తెనాలిలో ఉర్దూ స్కూల్ ప్రారంభించిన జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్
రూ.70 వేలతో పాఠశాలను సుందరీకరించిన ఉపాధ్యాయురాలు భట్టిప్రోలు మాధవిని అభినందించారు.
మిగతా పాఠశాలల్లో కూడా దాతల సహకారంతో సుందరీకరించాలని, ఉర్దూ పాఠశాలను మోడల్ స్కూల్ గా ప్రతి ఒక్కరూ అందంగా తీర్చిదిద్దాలని సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్
