భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…విశాఖలో జిసిసి ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం!.
10వేల ఉద్యోగాలు కల్పించేలా ANSR సంస్థతో ఎంఓయు.
జిసిసి, ఐటి రంగాల్లో 5లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం.

ఏడాదిలోనే గ్లోబల్ ప్లేయర్ లను ఆకర్షించడం మా తొలి విజయం.
ఎఎన్ఎస్ఆర్ ఎంఓయు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్.