తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:

        27-04-2026

🌷🌷🌷🌷🌷🌷

📍 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  

📍 ఉచిత దర్శనం కోసం 30 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు  

📍 సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది  

📍 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది  

📍 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది  

📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 79,878  

📍 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,037  

📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.94 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🌹 🙏