భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఢిల్లీ పేలుడు దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన హోంమంత్రి అనిత
రాష్ట్రంలో అప్రమత్తత ప్రకటించాలని హోంమంత్రి అనిత ఆదేశం
అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతతో పాటు విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశం

రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం