పాస్‌పోర్టు ఇండెక్స్‌లో దిగజారిన భారత్‌.80 నుంచి 85వ ర్యాంకుకు పతనం

భారత్ న్యూస్ ఢిల్లీ…..పాస్‌పోర్టు ఇండెక్స్‌లో దిగజారిన భారత్‌.80 నుంచి 85వ ర్యాంకుకు పతనం

🇮🇳 2025 హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో 57 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుపాయం ఉన్న భారత్‌ ర్యాంకు 85కి పడిపోయింది. గత ఏడాది 62 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుపాయం ఉన్న భారత్‌ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో 80వ ర్యాంకులో ఉండేది.

🇮🇳 193 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్‌ ఉన్న సింగపూర్‌ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా మొదటి ర్యాంకులో ఈ ఏడాది కూడా కొనసాగింది. 190 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్‌తో ద.కొరియా రెండవ ర్యాంకులో, జపాన్‌ మూడవ ర్యాంకులో ఉంది.