బెంగాల్ తొలిదశ పోలింగ్‌పై కేంద్రహోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..బెంగాల్ తొలిదశ పోలింగ్‌పై కేంద్రహోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..

152 స్థానాల్లో బీజేపీ 110 కైవసం చేసుకోవడం ఖాయం.. ఎన్నికల్లో TMCకి ఓటర్లు గుణపాఠం చెప్పారు.. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు : కేంద్రహోంమంత్రి అమిత్‌షా