_క్రిస్టియన్ మైనార్టీల సమస్యల పరిష్కరిస్తా,ఎంపీ అభ్యర్థి నీలం మధు..

భారత్ న్యూస్ హైదరాబాద్.

మెథడిస్ట్ చర్చిలో ప్రార్ధనలు

_క్రిస్టియన్ మైనార్టీల సమస్యల పరిష్కరిస్తా

ఎంపీ అభ్యర్థి నీలం మధు..

మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెథడిస్ట్ చర్చిని తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్, డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ డాక్టర్ మధు ఎంపీ అభ్యర్థి మధుతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. క్రిస్టియన్ మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నీలం మధు హామీ ఇచ్చారు.అనంతరం చర్చి ఫాదర్, నిర్వాహకులు నీలం మధును శాలువాలతో ఘనంగా సత్కరించారు