భారత్ న్యూస్ హైదరాబాద్….
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ లోని వాసవి బృందావన్ అపార్ట్మెంట్ వాసులతో కలిసి కాసేపు ముచ్చటించిన కేంద్రమంత్రు కిషన్ రెడ్డి గారు
ఈ సందర్బంగా మాట్లాడారు
వాసవి బృందావనం అపార్ట్మెంట్ నాకు చాలా ప్రత్యేకం ఎంతో మంది ఆత్మీయులు మిత్రులు ఉన్నారు
మీకు ఓటు అడగడానికి నేను రాలేదు మీరు ఇన్ఫ్లెన్సర్స్… మీరు మీ ఓటు వేయడమే కాకుండా మరి కొంతమందితో ఓటు వేయించాలి ఆ శక్తి మీకుంది
ఓటు హక్కు మనందరి బాధ్యత ఓటు వేయడం వేయించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే
సామూహికంగా అందరు కలిసి ఓటు హక్కు వినియోగించుకువాలి వినియోగించుకున్న తర్వాత మీ మీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటే అది మరి కొంత మంది ప్రోత్సహించే దిశగా అవకాశం ఉంటుంది
మీరు వేసిన ఓటును మీ సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులతో పంచుకోండి
ఓటింగ్ శాతం పెంచాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది
ఈరోజు దేశభద్రత సమగ్రత కోసం అభివృద్ధి కోసం ఓటు వేయండి
అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను పెంచినటువంటి మోదీ గారిని ఆశీర్వదించండి
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపారు తీవ్రవాధం పై ప్రపంచ దేశాలన్నిటినీ ఏకం చేశారు దేశంలో ఉగ్రముఖలు లేకుండా ఉగ్రవాదాన్ని తగ్గించారు
ప్రపంచంలో పాకిస్తాన్ని ఏకాదశి చేశారు
జాతీయ రహదారులు మౌలిక వసతుల ఏర్పాటు రైల్వే స్టేషన్లో ఆధునికరణ చేసారు
బీజేపీ కి ఓటు వేసి మోడీ గారిని ఆశీర్వదించండి నన్ను మరోసారి గెలిపించాలని కోరుతున్నాను