కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

.భారత్ న్యూస్ హైదరాబాద్…కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కలిసి గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా?

ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను రాహుల్‌, నేను పట్టించుకోం

కొందరు ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మార్చుకోవాలి – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.