భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి దామోదర
రోగులకు అస్వస్థత ఘటనపై ఆరా తీసిన మంత్రి
ఆసుపత్రి సూపరిండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి దామోదర రాజనరసింహ
ప్రస్తుతం 74 మంది పేషంట్లు కోలుకున్నారు : మంత్రి దామోదర
18 మందికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నాం

డైట్ కాంట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు చేశాం
ప్రజల వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైనా చర్యలు తీసుకుంటాం
ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నాం
మంత్రి దామోదర రాజనరసింహ….