భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల సమాచారం:
30-05-2025
👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
👉🏻 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తులు.
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది.
👉🏻 300 రూ..శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 6 గంటల సమయం పడుతుంది.
👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,019

👉🏻 37,774 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.42 కోట్లు .