భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో జిల్లాల పేర్లు మార్పుపై కేబినెట్ సబ్కమిటీ.
ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్కమిటీ ఏర్పాటు.
సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, జనార్ధన్రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల, సత్యకుమార్.
ప్రజల విజ్ఞప్తులపై సమగ్ర అధ్యయనం చేయనున్న కమిటీ.

సబ్కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాల మార్పుపై నిర్ణయం.
ప్రాంతీయ హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సర్కార్.