భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో జరుగుతున్న వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుగారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన బహుళజాతి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ వర్క్ షాప్ కు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ అండ్ ఎకో సిస్టమ్ పరిస్థితి గురించి చంద్రబాబుగారు వారిని అడిగి తెలుసుకున్నారు…
