భారత్ న్యూస్ శ్రీకాకుళం…..Ammiraju Udaya Shankar.sharma News Editor…కేంద్ర సర్వీసులకు ఇద్దరు ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు
జనగణన డైరెక్టర్ గా వెళ్తున్న 2010 బ్యాచ్ అధికారి జె. నివాస్.
కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ డైరెక్టర్ గా 2011 బ్యాచ్ అధికారి ఎం.హరినారాయణన్.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ.