..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి మీద రూ.50,000 ఖర్చు చేస్తుంది
కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒక్క విద్యార్థి మీద, ప్రభుత్వం రూ.1,08,000 ఖర్చు చేస్తుంది
కానీ ఆరవ తరగతి విద్యార్ధి కూడా మూడవ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు – రేవంత్ రెడ్డి
