ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తులు.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:
20-03-2026

🌷🌷🌷🌷🌷🌷

📍 తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .

📍 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తులు.

📍 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది.

📍 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.

📍 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది.

📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,272

📍 23,842 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.37 కోట్లు.

ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏🏻