మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

భారత్ న్యూస్ రాజమండ్రి..మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

పల్నాడు జిల్లా, రెడ్డిగూడెం వద్ద అదుపుతప్పి గుంటలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.

ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చిన ప్రయాణికులు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ఘటన నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.