భారత్ న్యూస్ రాజమండ్రి…మొంథా తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Ammiraju Udaya Shankar.sharma News Editor…27, 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి
తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా చూడాలి

హోం మంత్రి అనిత